SAKSHITHA NEWS

అమరావతి

tdt టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసును వేగం పెంచిన పోలీసులు.దాడిలో తాడేపల్లికి చెందిన 7 మంది మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు పాల్గొన్నట్లు నిర్దారణ.

సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు.150 మందిపై కేసులు నమోదు చేసే అవకాశం

గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు, చెందిన వారే ఎక్కువ మంది దాడిలో ఈ ఘటనలో పాల్గొన్నట్లు గుర్తింపు దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు. వైసీపీ నాయకులు అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆద్వర్యంలో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి జరిగినట్లు అరోపణలు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

tdt

SAKSHITHA NEWS