SAKSHITHA NEWS

ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గల ముస్లిం కబ్రిస్తాన్ ను సందర్శించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు,,,,,

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో గల కోరపెల్లి రోడ్డు వైపున ఉన్న ముస్లిం కబ్రిస్తాన్ని సందర్శించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజశేఖర్ రావు బృందం కబ్రిస్తాన్లో గల పిచ్చి చెట్లను స్వయంగా దగ్గర ఉండి జెసిబి ద్వారా పిచ్చి చెట్లను తొలగించారు రానున్న ఏప్రిల్ 23 న రంజాన్ పండుగ శుభ సందర్భంలో జమ్మికుంట మరియు చుట్టుపక్క గ్రామాల ముస్లిం సోదరులు వచ్చి కబ్రిస్తాన్, ఈద్గా లో నమాజు కొరకు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో ముస్లింలు వస్తారని వారికి ఇబ్బందికరంగా ఉన్నా పిచ్చి చెట్లను మరియు చెత్త చెదారం లేకుండా మరియు లైటింగ్ తాగునీరు ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ముందు జాగ్రత్త గా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తమ బృందాన్ని తీసుకువచ్చి శుభ్రం చేశారు ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజశేఖర్ మాట్లాడుతూ, ఇట్టి కార్యక్రమంలోని జమ్మికుంట గుల్జార్ మజీద్ సదర్ సాబ్, ఎం,ఎం, మీర్ హుస్సేన్ సాబ్, మరియు దారు సలాం మజీద్ మాజీ నాయక్ సదర్,MA, ఫిరోజ్, జమ్మికుంట, కబ్రిస్తాన్ కీద్మద్, నవ్ జవాన్ యువకుడు, మొహమ్మద్ సలీం భాయ్, రాజ యూత్, కరెంట్ పర్వేజ్, (మౌజన్), కౌన్సిలర్ పాతకాల రమేష్, సదానందం, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS