బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతిఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా…

వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతివడ దెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం లో చోటు చేసుకుంది. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన చౌదరి రవి(26) వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి…

కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

ఆసిఫాబాద్ జిల్లా :-కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమా దం చోటు చేసుకుం ది. రెండు బైకులు ఢీకొని ముగ్గురు వ్యక్తులు దుర్మర ణం చెందారు. ఈ విషాదకర సంఘటన బెజ్జూరు మండలం పోతే పల్లి వద్ద చోటు చేసుకుంది.…

రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు మృతి: మరణంలోనూ వీడని స్నేహం

వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్‌ విద్యార్థు లు మృతి చెందారు. వీరంతా 17 ఏళ్ల వయసు వారే. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..…

రోడ్డు ప్రమాదంలో మహిళా కండక్టర్ మృతి

శ్రీ కాళహస్తి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ముని కుమారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మునికుమారి తన భర్తతో బైక్పై వెళ్తుండగా తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు క్రాస్ రోడ్డు వద్ద లారీ ట్యాంకర్ ఢీకొంది. ఈ…

గుండెపోటుతో మృతి చెందిన జెడ్పీటీసి కుటుంబాన్ని పరామర్శించిన శంకరన్న కుటుంబ సభ్యులు

మీకుటుంబానికి మాకుటుంబం అండగా వుంటుందని భరోసా కల్పించిన శంకర్ నారాయణ *శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల జెడ్పిటిసి గుట్టూరు శ్రీరాములు గుండెపోటుతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రస్థుత అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి మాలగుండ్ల…

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ సాగరిక కుమార్తె మృతి.

సాగరికకు, ఆమె భర్తకు, కుమారునికి తీవ్ర గాయాలు. ఒంగోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన సాగరిక కుమార్తె ప్రియా. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ పిచ్చిక సాగరిక ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు…

ఏనుగు దాడిలో రైతు మృతి: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ

ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు…

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పు లు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెం దారు. పలువురికి గాయాలు అయినట్లు…

You cannot copy content of this page