తొలిసారిగా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్న భువనేశ్వరి రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న భువనేశ్వరి ఎల్లుండి…
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం…
3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్ హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు. ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై కమిటీలో నిర్ణయం.
రేపు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్. రేపటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ కళ్యాణ్. విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు. తరువాత విశాఖ నుండి నేరుగా…
మధ్యాహ్నం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి భేటీ త్వరలో జనసేనలో చేరే అవకాశం.. మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన పార్టీఅభ్యర్థి గా పోటీ..?అవనిగడ్డ నియోజకవర్గ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గా…
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం లో మధ్యాహ్నం భోజనం కార్మికులకు కనీసం వేతనం చెల్లించాలి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ సాక్షిత అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలొమధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాల చెల్లింపుకు బడ్జెట్ విడుదల చేయాలని, కొత్త మెనూకు బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్ బిల్లులు తక్షణం విడుదల చేయాలని సిఐటియు…
మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు క్రోసూరు మండలం ఊటుకూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం స్వయంగా తిని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నం…
ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్ సిలిండర్ పైప్ లీకై మంటలు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలోని, అద్దంకి నాంచారమ్మ గుడి వద్ద, డిపెప్ 2 ఉర్దూ, మండల ప్రాథమిక పాఠశాల ముగ్దుంనగర్ లో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల లోని విద్యార్థుల కొరకు వంట చేస్తున్నా సమయంలో గ్యాస్…
Traffic restrictions in Hyderabad from 3 pm మధ్యాహ్నం 3 గంటల నుంచి హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్: పులసంబురం బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. దీంతో స్టేడియం…