మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .“ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావు కి…
1991-96 భారత్ ప్రధానిగా పీవీ నరసింహారావు.ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు భారత దేశ చరిత్ర లో గుర్తుండిపోతాయి. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు, హరిత ఉద్యమ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న…
లాల్ కృష్ణ అద్వానీతో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకం: మోదీ అద్వానీకి భారతరత్న దక్కడం సంతోషంగా ఉంది : ప్రధాని మోదీ
ఇప్పటివరకు మొత్తం 50 మంది భారతరత్న అవార్డు గ్రహీతలు ఉన్నారు, వారిలో 15 మందికి మరణానంతరం ప్రదానం చేశారు. సి.రాజగోపాలాచారి 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 సివి రామన్ 1954 భగవాన్ దాస్ 1955 ఎం. విశ్వేశ్వరయ్య 1955 జవహర్లాల్ నెహ్రూ…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్లో భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్…
దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించినబిజెపి నాయకులు పీసరి కృష్ణారెడ్డిఈ కార్యక్రమంలో కొమ్ము ప్రశాంత్ చింతకింది సురేష్ జీతారాం జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి“ఘనంగా భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 32వ వర్ధంతి”ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రాకేష్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి నగరి బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి…
సాక్షిత : *రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన *టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి…
సాక్షిత : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న *డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ * 132వ జయంతి సందర్భంగా *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు దళిత సంఘాల నాయకులతో కలిసి బాచుపల్లి…
నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బిఆర్. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రజలు పాల్గొనేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఖమ్మం బ్యూరో చీఫ్, ఏప్రిల్10,(సాక్షిత న్యూస్)) నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.…