కొద్దిమంది చేతుల్లోనే దేశ సంపద

మోడీ హయాంలో అగమ్యగోచరంగా పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు: కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి హస్తం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: జీ. దామోదర్ రెడ్డి, సీపీఐమేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి…

“దేశ రక్షణ, బావి భవిష్యత్తుకై నరేంద్ర మోడీ ని బలపరచండి”.

పి సుగుణాకర్ రావు, బిజెపి సీనియర్ నాయకులు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్ రేకుర్తిలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దుర్గం మారుతి ఆధ్వర్యంలో…

దేశ ప్రజలు మోడీ నుండి విముక్తి కోరుకుంటున్నారు

ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ…

దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది :

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ రులో జరిగిన బహిరంగ…

దేశ ప్రజలకు నేనిచ్చే సందేశం ఇదే: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

సామాన్యులకు సుప్రీం కోర్టు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న చీఫ్ జస్టిస్ జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చట్టాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్న సీజేఐ జిల్లా కోర్టులను బలోపేతం చేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థతో బంధం మెరుగవుతుందని వ్యాఖ్య

మన దేశ సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మేఘనాధ్ సాహా గారి సేవలు చిరస్మరణీయం

మన దేశ సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. మేఘనాధ్ సాహా గారి సేవలు చిరస్మరణీయం*మన భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సేవలు చిరస్మరణీయం సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫిఫిబ్రవరి 16 న మన భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ…

దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది

దిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’   నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్థరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో…
Whatsapp Image 2024 01 23 At 11.02.39 Am

దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు

దేశ వ్యాప్తంగా రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. NIT లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27,29,30,31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో…
Whatsapp Image 2024 01 06 At 6.50.25 Pm

దేశ రాజకీయాల్లోనే జగనన్న ఓ సంచలనం ఎమ్మెల్యే ప్రసన్న

దేశ రాజకీయాల్లోనే జగనన్న ఓ సంచలనం ఎమ్మెల్యే ప్రసన్న మహానేత వారసుడు మన కోసం దిగి వచ్చిన నాయకుడు జగనన్న మళ్లీ తిరిగి జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని రాజుపాలెంలో 20వ తేదీ 40 మంది వేద పండితులతో మహా…

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది ఎమ్మెల్యే ప్రసన్న

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది ఎమ్మెల్యే ప్రసన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం కలుజులకు 2.45 కోట్లతో శంకుస్థాపన గుమ్మల దిబ్బలో 6వ వాటర్ ప్లాంట్ ప్రారంభం ఎలక్షన్ల ముందు రంగుల చొక్కాలు తో వస్తున్నారు జాగ్రత్త 284 మంది రైతులకు…

You cannot copy content of this page