పోలీస్ కమిషనర్ తో బేటి అయిన సి ఐ ఎస్ ఎఫ్ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్‌ నందన్

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు, శాంతిభద్రతలపై సెంట్రల్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ముందుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సి ఐ ఎస్ ఎఫ్ సౌత్‌ జోన్ -ll డిప్యూటీ…

వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని కిందికుంట పార్క్ లో వాకార్స్ తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలను తెలుసుకున్న కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు మాట్లాడుతూ కిందికుంట పార్క్…

16 వ వార్డులో 10 లక్షల రూపాయల తో CC రోడ్డుCC డ్రైన్ శంకుస్థాపన చేసిన

మహబూబాబాద్ MLA నీయులు డా.భూక్య మురళి నాయక్ మున్సిపాలిటీ చేర్మెన్ డా..పాల్వాయి రామ్మోహన్ రెడ్డి సీపీఎం మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య కౌన్సిలర్ బానోతు పద్మ సీతారాం నాయక్ మహబూబాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డులో మున్సిపాలిటీ జనరల్ ఫండు నుండి…

పినపాక నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ తో భేటీ ఐనా ఎమ్మెల్యే పాయం

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ లో పినపాక నియోజకవర్గం సమస్యల పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తో పినపాక నియోజకవర్గం రోడ్లు మరియు పలు సమస్యల గురించి భేటీ ఐనా పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు నియోజకవర్గం అభివృద్ధి…

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం

3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.

ఫామ్ హౌజ్ లో కేసిఆర్ తో కవిత సమావేశం

సిబిఐ నోటీస్ల నేపథ్యంలో కవిత భేటీ విచారణకు రాలేనని సిబిఐకి మెయిల్ చేసిన కవిత సిబిఐ నెక్స్ట్ స్టెప్ పై ఉత్కంఠ

టికెట్లు వచ్చాయని క్యాడర్ తో నిర్లక్ష్యం తగదు

పెద్దపల్లి నియోజకవర్గం గర్రెపల్లి లో ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి సమ్మక్క సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీ కృష్ణ….

ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి….

పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం….. పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా,గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు,ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో…

రేవంత్‌రెడ్డి తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు…

You cannot copy content of this page