చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని కొండకల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పరిధి కొండకల్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను…
లక్ష్మీ నరసింహ స్వామి మాజీ టెంపుల్ చైర్మన్ కస్తూరి నరహరి గుప్తాటిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు అధ్వర్యంలో జాయిన్ అయ్యారుపాల్వంచ మండలంలోని ఇసాయిపేట గ్రామస్తులు కస్తూరి నరహరి కాంగ్రెస్…
కేంద్రంలో మళ్లీ మోది ప్రభుత్వం వస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే రామసముద్రంలో ఓటేసినట్టే – ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సాక్షిత : మల్లన్న సాగర్ ప్రాజెక్టులోభూములు కోల్పోయిన ఓ రైతు తన ఇంటి తానే కూల్చుకొని చితి పెల్చుకొని…
సర్వే నెంబర్ 191, నిజాంపేట్ నందు 125 గజాలకి అనుమతి తీసుకొని 190 గజాల్లో(65 గజాల ప్రభుత్వ భూమి ఆక్రమించుకో ని) అపార్ట్మెంట్ నిర్మాణం, డిసెంబర్లో కూల్చివేసిన మళ్లీ నిర్మాణం మరియు అధికారుల నిర్లక్ష్యంతో 400 గజాల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణ,…
కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ బిజెపి నేతలుమహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తనపై జరిగిన టిఆర్ఎస్ గుండాల దాడి విషయంపై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసిన బి టి ఎస్ వార్డ్ కౌన్సిలర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ. అర్ద. సుధాకర్ రెడ్డి గారు…. ఒక ప్రజా ప్రతినిధిగా…
వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో ప్రతి షాప్ కు ఇంటింటి ప్రచారం నిర్వహించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థమెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా బ్లాక్ గ్రౌండ్ లో జరిగిన టిఆర్ఎస్ మీటింగ్ లో మాట్లాడిన చేవెళ్ల పార్లమెంటు ఎంపీ రంజిత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పై పునరాలోచించాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి కోరారు