సాక్షిత*వరంగల్ జిల్లా :వరంగల్ వెయ్యి స్తంభాల దేవాలయంలో మహాశివ రాత్రి పర్వదినం సందర్భం గా కల్యాణ మండపం పున: నిర్మాణాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. రుద్రేశ్వరునికి కిషన్రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. కాకతీయులు నిర్మిం చిన పురాతన…
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి పార్టీ అధినేత పవన్కల్యాణ్ హెలికాప్టర్లో వచ్చారు. Jana Sena Party కార్యాలయం సమీపంలో కొత్తగా హెలీప్యాడ్ నిర్మించారు. Pawan Kalyanకు పార్టీ నేతలు స్వాగతం పలికారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. విద్యార్థులకు అందే ప్రయోజనాల కోసం ఈ వివరాలను సేకరిస్తున్నారు. ప్రసుత్తం చదువుతున్న వారిలో చాలా మంది తమ వివరాలను అందజేయలేదు. దీంతో వారు నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం…
రాష్ట్రంలో BJP నిర్వహిస్తున్న ‘విజయ సంకల్ప యాత్ర’లో భాగంగా కేంద్ర మంత్రి, BJP రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి హైదరాబాద్, సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో చేపట్టారు
తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది. అవినీతి బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పాలి. మేము 17కు 17 పార్లమెంటు సీట్లలో విజయం సాదిస్తాము. హైదారాబాద్ లో ఎంఎంఐ ను ఓడిస్తాం. రామగుండంలో యూరియా పరిశ్రమను ప్రారంబించింది నరేంద్ర మోడీ రైతులకు…
బేగంపేట విమానాశ్రయం నుంచి హెలీకాప్టర్ లో బయలుదేరి 12.30 గంటలకు మేడారం చేరుకానున్న కిషన్ రెడ్డి మధ్యాహ్నం1.00 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజాకార్యక్రమంలో పాల్గొననున్న కిషన్ రెడ్డి.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో శాసనసభలో హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .“ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప వ్యక్తి పీవీ, పీవీ నరసింహారావు కి…
1991-96 భారత్ ప్రధానిగా పీవీ నరసింహారావు.ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు భారత దేశ చరిత్ర లో గుర్తుండిపోతాయి. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు, హరిత ఉద్యమ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న…
మెగాస్టార్ చిరంజీవి కి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది *ఇక బిజెపి నుండి రాజ్యసభ సభ్యుడిగా కూడా అయ్యే అవకాశం వుందని మీడియా లో వార్తలు వస్తున్న నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారని చిరంజీవి కోడలు…
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ అధికారిక పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో పర్యటించారు… కేంద్రప్రభుత్వ నిధులతో నడుస్తున్న సంస్థలను సందర్శించారు.. అనంతరం BJYM స్టేట్ జనరల్ సెక్రటరీ కొండ నవనీత్ కృష్ణ రెడ్డి…