విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్పై టీడీపీ నేతలు షూటర్ తో దాడి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్పై రాళ్లతో దాడి చేశారని, నిన్న కూడా రాళ్ల…
చచ్చిపోయిన బి ఆర్ ఎస్, ఉనికే లేని బి జే పి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి పోటీయే కాదు :ఉమ్మడి శామీర్ పేట్ మండల కార్యకర్తల సమావేశంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్…
వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప అసెంబ్లీ అభ్యర్థి వైఎస్ షర్మిల(YS Sharmila) మండిపడ్డారు. గోద్రాలో దాడి జరిగినప్పుడు జగన్ మాట్లాడలేదని… బీజేపీకి బానిసగా ఉన్న జగన్.. బీజేపీని అంటే గిట్టని వైఎస్ఆర్ వారసుడు…
ఎత్తండ్రా గేట్లు.. మార్చండ్రా కండువాలు.. అంటూ గాంధీభవన్లో ఆపరేషన్ ఆకర్ష్ కొత్త వెర్షన్ మొదలైందో లేదో.. అటెన్షన్ మోడ్లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. నువ్వింత చేస్తే.. నేను ఇంతకింతా చేస్తానంటూ హెచ్చరించారు.…
YS Sharmila : దేశంలో భారత రాజ్యాంగం పనిచేయడం లేదని ఏపీసీసీ చైర్మన్ వైఎస్ షర్మిల అన్నారు. బీజేపీ రాజ్యాంగం పనిచేస్తుంది. శనివారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంపై విశ్వాసం వ్యక్తం చేశారు.…
జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు.. అన్ని వర్గాల ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. కంచికచర్ల పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో…
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి:మాజీ మంత్రి కేటీఆర్* కరీంనగర్ జిల్లా:బీఆర్ఎస్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మగతనం అంటే ఎలక్షన్లు గెలవడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అని కేటీఆర్…
ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…
ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది. సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగానే పడిపోయింది. కాంగ్రెస్ హయాంలోనే…
వామ్మో ఇది ఊరు కాదు ఐఏఎస్ ఫ్యాక్టరీ..! 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా IAS, IPS అధికారులే.. ఈ ఊరి నీటిలో, గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి.. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51…