ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

స్థానిక జమిందార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కాపు,బలిజ,తెలగ కులాల వారి ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సహాయానికి కులం తీర్చుకునే అవకాశం వచ్చింది…

ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం

Who is likely to be the new DGP of AP? ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు.. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని…

మరోసారి ప్రధానమంత్రిగా మోడీ కి అవకాశం ఇవ్వడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు

సంకినేని వెంకటేశ్వరరావు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది…. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం

ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే ఆఖరి గడువు అమరావతి: ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు.. మే 13న జరగనున్న సార్వత్రిక…

ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం: కమిషనర్ శ్రీనివాస్

సాక్షిత శంకర్‌పల్లి: ఆస్తి పన్ను చెల్లింపులకు చివరి అవకాశం అని శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 90 శాతం అపరాధ రుసుము నీటితో ముగియనున్నదని, అందువల్ల పట్టణ ప్రజలు తమ యొక్క ఆస్తి పన్నును…

నిరుద్యోగులకు ఉపాధి అవకాశం

వర్క్ ఫ్రం హోం ఇంటి నుండి అధిక ఆదాయం సంపాదించుకునే అవకాశం ప్రముఖ ఎంఎల్ సి కంపెనీలో అసిస్టెంట్ సూపర్వైజర్ సెలక్షన్స్ జరుగుతున్నవని రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ సూపర్వైజర్ గీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ మండల,…

కొత్త ఓటు నమోదుకు మరో చివరి అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీకి ఎన్నికలు నిర్ణయించడంతో కొత్త ఓటు నమోదుకు మరోసారి చివరి అవకాశం కల్పించిన ఎన్నికల కమిషన్.. ఏప్రిల్ 15వ తేదీలోగా 18 ఏళ్ల వయసు నిండిన వారికి కొత్త ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు…

YSRCP కొత్త మేనిఫెస్టో..కొత్త హామీలు వచ్చే అవకాశం..

రైతు భరోసా 15,000 నుండి 25,000 రూపాయలు ఆరోగ్యశ్రీ 10 లక్షలు నుండి 20 లక్షలు అమ్మఒడి 15,000 నుండి 20,000 వైయస్సార్ చేయూత 18,500 నుండి 20,000 పింఛన్లు 3000 నుండి 4000 ఫీజు రియింబర్స్మెంట్ 20,000నుండి 25,000 పేదలకు…

సమాచారం హక్కు ఎంపిక లో ఒక ముస్లిం మహిళకు అవకాశం

అందులోనూ సమాజం పట్ల మంచి అవగాహన,ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా పలకరించే మంచి వ్యక్తిత్వం ఉన్నా సీనియర్ జర్నలిస్ట్ NTV రెహానా ను RTI COMMISSIONER గా ఎంపిక చేసినందుకు ముస్లిం సమాజం నుండి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఈరోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశం

ఈరోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశం. బంగాళాకాతం లో అల్పపీడనం ఏర్పడి వుంది. ఈ అల్పపీడన ప్రభావం వలన ఈరోజు నుంచి వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యగమనిక :సెప్టెంబర్ 18 వినాయక చవితి పండుగ సందర్బంగా అల్పపీడనం దృష్య మండపాలు…

You cannot copy content of this page