అమరావతి: నంద్యాల ఎస్పీ రఘువీర్రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్డీపీవో రవీంద్రనాథ్రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు…
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సాగునీటి సమస్య తీర్చడం జరుగుతుంది పేదలందరికి ఉచ్చితంగా ఇసుక అందించడం జరుగుతుంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేసే వ్వక్తి చంద్రబాబు విజయవాడ రూరల్ మండలం షాబాద్ జక్కంపూడి గ్రామాల్లో ఎన్డీఏ…
వచ్చే నెల 3న పీలేరు, విజయవాడలో ప్రధాని మోదీ పర్యటన మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్ షో వచ్చే నెల 4న రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన 4న మధ్యాహ్నం రాజమహేంద్రవరం, సాయంత్రం అనకాపల్లిలో మోదీ…
రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద అమరావతి రైతులు ఆందోళన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు హైకోర్టు స్టే ఇవ్వటంతో మూవీ నిలుపుదల రోడ్డుపై పెటాయించి నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులు తెలుగు దేశం…
వెలగపూడిలో జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన టిడిపి నేత కేసినేని చిన్ని కేశినేని చిన్ని కామెంట్స్ 1500 రోజులుగా జరుగుతున్న అమరావతి రైతుల ఉద్యమానికి మా మద్దతు ఉంటుంది. మూడు నెలల్లో సీఎం జగన్ ఇంటికే పరిమితమవుతాడు వైసీపీలో…
శరవేగంగా అమరావతి – బెల్లంకొండ డబుల్ రోడ్డు పనులుఊటుకూరులో సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు 2024 జనవరి నాటికి పనులు పూర్తి చేస్తామని భరోసా పెదకూరపాడు నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల తీరుతోంది. అమరావతి – బెల్లంకొండ…
సాక్షిత : ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశాలకు గైర్హాజరవుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ పై మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.జెడ్పీ మీటింగ్ లకు వచ్చే ఉద్దేశం కలెక్టర్ కు లేదా..? అని ఆయన ప్రశ్నించారు.మీటింగ్ లకు…
విజయవాడ: అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని అమరావతి రాజధాని ఐకాస నేతలు ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపాలని రైతులను వేధిస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని అసైన్డ్ రైతుల వార్షిక కౌలు నిలుపుదలను నిరసిస్తూ విజయవాడలోని గాంధీనగర్ ధర్నాచౌక్ వద్ద…
అమరావతి నందు ఆంధ్రప్రదేశ్ జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీల చైర్మన్లతోరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికాకాని గోవర్ధన్ రెడ్డి ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న నెల్లూరు డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి రావు 13 జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ లు వ్యాపార అభివృద్ధి తో…
అమరావతి రైతు సభకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ యాదవ్ కాన్వాయ్ మీద దాడి చేసిన వైసీపీ చిల్లర వార్లకు పనికిమాలిన గుండాలకు పనికిమాలిన నాయకులకు ఇది తగదని భారతీయ జనతా పార్టీ కందుకూరు…