డిసెంబర్ నాటికి గ్రామాల్లో 100 శాతం ఇంటర్నెట్ సేవలు డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టు పనులు పూర్తి ఎస్ఐపీబీ పరిశ్రమల కోసం ప్రత్యేక విభాగం పరిశ్రమలు, మౌళిక సదుపాయాల సమీక్షలో సీఎం జగన్ రాష్ర్టంలోని గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, పాఠశాలలన్నింటికి…
బస్తీ దవాఖానలతో పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు... కొంపల్లిలో బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఉమామహేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం… దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి నాగార్జున డ్రీమ్ లాండ్ లో స్థానికంగా…