మూడోసారి కూడా సీఎం కేసీఆర్ అధికారంలోకి రావాలని భద్రాచల రాముని కోరినట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.

భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించి,దర్శించుకుని వేద పండితులు ఇచ్చిన ఆశీర్వచనాన్ని స్వీకరించారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడా తిరుగులేని ఆదిక్యత ప్రదర్శించి మూడోసారి కూడా అధికారం చేపట్టేలా శ్రీరాముడు చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు.…

విద్యుత్ సమస్యలపై నాగులవంచ సబ్ స్టేషన్ వద్ద కిసాన్ మోర్చా

Kisan Morcha at Nagulavancha sub station on power issues విద్యుత్ సమస్యలపై నాగులవంచ సబ్ స్టేషన్ వద్ద కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేసిన బిజెపి నాయకులు. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: చింతకాని మండలం నాగులవంచ…

ఏపీలో మళ్లీ పాలన గాడిన పడాలంటే టీడీపీ అధికారంలోకి రావల్సిందే

TDP has to come to power if the government is to be overthrown again in AP ఏపీలో మళ్లీ పాలన గాడిన పడాలంటే టీడీపీ అధికారంలోకి రావల్సిందే సోమిరెడ్డి, అజీజ్ సాక్షిత : తెలుగుదేశం పార్టీ…

బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడంలో నందమూరి తారక రామారావు

Nandamuri Taraka Rama Rao in providing state power to the weak sections of Badugu గన్నవరం : బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించడంలో మాజీ ముఖ్యమంత్రి డా.నందమూరి తారక రామారావు వహించిన పాత్ర కాదనలేని సత్యమని…

ఆధిపత్య పోరులో బిజెపి నాయకుడు హత్య

BJP leader killed in power struggle ఆధిపత్య పోరులో బిజెపి నాయకుడు హత్య సాక్షిత కర్నూల్ కర్నూలు జిల్లా ఈనెల 7వ తేదీన కౌతాలం మండలంలోని పాత కుంబలనూర్ గ్రామ చివరన జరిగిన ఈడిగ శివకుమార్ గౌడ్ హత్య కేసును…

అధికారం కోసం ఎంతమందిని బలి తీసుకుంటావు?… చంద్రబాబూ

How many people will you sacrifice for power?… Chandrababu “అధికారం కోసం ఎంతమందిని బలి తీసుకుంటావు?… చంద్రబాబూ” ౼ మంత్రి కాకాణి “బాబూ… నీ పబ్లిసిటీ పిచ్చి కోసం ప్రజల ప్రాణాలు తీస్తావా..”! సాక్షిత : నెల్లూరు నగరంలోని…

దామరచర్లలో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్

Yadadri Thermal Power Plant under construction at Damarachar దామరచర్లలో నిర్మితమౌతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరిశీలించారు. సీఎం వెంట శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,…

రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది

Only Chief Minister Jaganmohan Reddy has the power to keep the state stable and prosperous రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది !! — మంత్రి జోగి రమేష్…

You cannot copy content of this page