వికారాబాద్ జిల్లా ఓడిపోయిన B. R S ఎమ్మెల్యే అభ్యర్థి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA గా అఖండ మెజారిటీతో విజయం సాధించిన కేపీ.వివేకానంద ని మేడ్చల్ జిల్లా గ్రంధాలయం శాఖ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ మరియు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 30 మంది వేద పండితులు…
రామగుండం కాబోయే MLA మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, INTUC యూనియన్ ఆఫీస్ కి విచ్చేసిన సందర్భంగా వారికి ఆత్మీయంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మరియు INTUC నాయకులు.
వైద్య ఖర్చుల భారం నిరుపేదలపై పడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. ఆరుగురు లబ్ధిదారులకు రూ.9.70 లక్షలు మంజూరు.. పరిటాల గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్ కు…
శ్రీ మతి ఆర్తి, రెడ్డి , ఇందిరా నగర్ రామ్ మందిరం నుండి 6 వ వార్డు,లో కారుగుర్తు పైన ఓట్లే యాలని ,MLA అభ్యర్తి రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు వికారాబాద్ జిల్లా…
వికారాబాద్ జిల్లా తాండూర్ : కాంగ్రెస్ MLA అభ్యర్థి భుయ్యని మనోహర్ రెడ్డి ,ప్రెస్ మీట్ లో తాండూర్ నియోజకవర్గం లోని ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ విలేకరులు అడిగిన రాజకీయ ప్రస్థానము గురించి…
BRS పార్టీని తాండూర్ లో బొంద వెట్టాలే, ప్రెస్ మీట్ లో వెల్లడించిన, తాండూర్ కాంగ్రెస్ MLA అభ్యర్థి భుయ్యని మనోహర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా తాండూర్ కాంగ్రెస్ MLA అభ్యర్థి భుయ్యని మనోహర్ రెడ్డి ,ప్రెస్ మీట్ లో తాండూర్ నియోజకవర్గం లోని ప్రజలందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ విలేకరులు అడిగిన రాజకీయ ప్రస్థానము గురించి సవి…
తాండూర్ నియోజకవర్గం లోని భషిరాబాద్ మండలం లో పైలెట్ రోహిత్ రెడ్డి MLA , అగ్గనూర్ గ్రామం దగ్గర ఎన్నికల శంకరావము పూరించిన్నారు.సభ వేదిక పైన నర్సిరెడ్డి మండలం అధ్యక్షులు , రాష్ట్ర నాయకులు విజయ కుమార్ , సీనియర్ నాయకులు…
కోనాయపాలెం గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని – విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా గ్రామ సచివాలయ భవన నిర్మాణం – రూ.17.5…
దమ్మపేట అన్నదాన కార్యక్రమల్లో పాల్గొన్న MLA మెచ్చా నాగేశ్వరరావు 👉 తాటిసుబ్బన్నగూడెం(గ్రామం)లో కుటుంబసమేతంగా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 👉 మొద్దులగూడెం(గ్రామం)లో స్వామి వారిని దర్శించుకొని గ్రామ పెద్దలతో ఆత్మీయంగా మాట్లాడుతూ సమయం గడిపారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో…