సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :హుస్నాబాద్ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం నియోజవర్గ…
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ధర్నా
సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం స్థానిక బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. బిజెపి హుస్నాబాద్ పట్టణ మండల అధ్యక్షులు బత్తుల శంకర్…
సాక్షిత – సిద్దిపేట బ్యూరో : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని నాలుగో వార్డ్ ప్రజల సమస్యలను తెలుసుకోవటానికి బిజెపి హుస్నాబాద్ పట్టణ శాఖ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో బస్తీ – బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
సాక్షితహుస్నాబాద్ :ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీశ్ పాల్గొన్నారు.ఐటీ, పురపాలక శాఖ మంత్రి…
వరంగల్ హుస్నాబాద్: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 10 నుంచి 11.25…
గణేష్ నిమర్జనం ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసిపి సతీష్, మున్సిపల్ పాలకవర్గం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కలిసి సందర్శించారు
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద రేపు జరగనున్న గణేష్ నిమర్జనం ఏర్పాట్లను హుస్నాబాద్ ఏసిపి సతీష్, మున్సిపల్ పాలకవర్గం, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గణేష్ నిమర్జనం…