కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగు బస్తి లో రూ.10 లక్షల వ్యయంతో నూతన కమ్యూనిటీ హాలు భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా పాల్గొని శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే…
జి.కొండూరు మండలంలోని కందులపాడు గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు…