గౌరవ వేతనం ఇవ్వాలని, సంపాదకులందరికీ స్టేట్ బస్సు పాస్ ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు రిపోర్టర్స్ యూనియన్ అధ్యక్షులు చొప్పవరపు సాంబశివ నాయుడు పిలుపుమేరకు గుంటూరు నగరం కలెక్టరేట్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ మరియు రిపోర్టర్స్ యూనియన్ సోమవారం నాడు ఆమరణ…
సాక్షితతిరుపతి : పన్ను వసూళ్ళలో, చాలా కాలంగా బకాయి వున్న పన్నులు వసూళ్ళు చేయడంలో రాష్ట్రంలోనే తిరుపతి మొదటి స్థానంలో నిలవడం జరిగిందని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి తెలియజేస్తూ రెవెన్యూ అధికారులను ప్రసంసించారు.…
రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలి: కవిత దిల్లీ: రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్లో ఉందని.. దాన్ని ఆమోదించి చట్టంగా తీసుకురావాలని…
బందరు ప్రజల గుండెల్లో ‘అర్జునుడు’కు ప్రత్యేక స్థానం – పేర్ని నాని సాక్షిత : మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్ గా బచ్చుల అర్జునుడు చేసిన ప్రజా సేవ మరువలేనిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. ఆరోగ్య సమస్యలతో అర్జునుడు…
సాక్షిత : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో తీర్చి దిద్దుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో తార్నాక డివిజన్ లో డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి…
Telangana Vijaya Dairy is the number one position in the country తెలంగాణ విజయ డెయిరీ ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి…