ఏపీ లో ..జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. ఈ ఘటన ప్రకాశం…
తిరుమల తిరుపతి శ్రీవారి సొమ్ము డిపాజిట్లపై మరో వివాదం.. తిరుపతి టౌన్ బ్యాంక్లో టీటీడీ రూ.10 కోట్ల డిపాజిట్ పై దుమారం టీటీడీ ట్రస్టు… అనుమతితో అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న టీటీడీ ఇప్పటివరకు ఎస్బీఐ, ఇండియన్…
ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…