లోటస్‌పాండ్‌లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్

లోటస్‌పాండ్‌లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్

లోటస్‌పాండ్‌లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్ హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్ బఫర్ జోన్‌లో నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్(ఈవీడీఎం) ఏవీ రంగనాథ్ సీరియస్.బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కుపాదం. చెరువుల ఆక్రమణలకు…
R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…
కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్: మంత్రి సీరియస్

కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్: మంత్రి సీరియస్

నిజామాబాద్:ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 90 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకున్నారు. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు.…