Whatsapp Image 2024 01 29 At 1.55.32 Pm

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో బాంబు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఆల్ఫా హోటల్‌లో బాంబు పెట్టినట్టు డయల్‌ 100కు ఫోన్‌కాల్‌ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్‌ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఫేక్‌ కాల్‌గా నిర్ధరించారు. దీనిపై మోండామార్కెట్‌ పోలీసులు కేసు…

మహబూబాబాద్ రామచంద్రపురం కాలనీ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్

మహబూబాబాద్ రామచంద్రపురం కాలనీ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, గిరిజన గురుకుల బాలికల పాఠశాల స్థలాన్ని, ఆర్తి గార్డెన్స్ సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాన్ని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరిశీలించారు.…

You cannot copy content of this page