మైత్రి క్రీడా మైదానంలో సంగారెడ్డి జిల్లా స్థాయి 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని మైత్రి క్రీడా మైదానంలో సంగారెడ్డి జిల్లా స్థాయి 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలను క్రీడాజ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన నియోజకవర్గ ప్రజా…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు బీసీ బందు, మైనార్టీ బందు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, జీవో నెంబర్ 58, 59 లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.…

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌

సాక్షిత హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన కేసీఆర్‌ నగర్‌ 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్‌ కాలనీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆరుగురు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అంతకుముందు డబుల్‌ బెడ్‌ రూం…

సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి

సాక్షిత సంగారెడ్డి: రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి భూమిపూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…

నిరుపేద కుటుంబానికి అండగా: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

గుమ్మడిదల మండలం వీరారెడ్డిపల్లి గ్రామంలో సుంకం మైసమ్మ మరణించడం జరిగింది. స్థానిక b r s పార్టీ నాయకుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న పటాన్చెరువు శాసనసభ్యులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ స్పందించి తన సోదరుడు రాష్ట్ర…

ప్రతి పేదింటి ఆడ బిడ్డకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రతి పేదింటి ఆడ బిడ్డకు అండగా ఉంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో మాజీ మైనార్టీ అధ్యక్షుడు రషీద్ హుస్సేన్ గత వారం రోజుల నుండి ఆసుపత్రిలో ఉన్నాడు . తనకు పాపా పుట్టి…

భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుక

సాక్షిత : భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పటాన్చెరు పట్టణంలో బి ఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ప్రతినిధుల మహాసభను ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. వేల సంఖ్యలో హాజరైన…

మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం

జహీరాబాద్: మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్‌ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహణంతో కుంభమేళా ప్రారంభమవుతుంది.…

నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశం

సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలం పాటి గ్రామ పరిధిలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి గొర్రె కాపరుల సహకార సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొన్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .…

పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకున్న కౌన్సిలర్ చంద్రారెడ్డి

పేదల ఇళ్ల కూల్చివేతలు అడ్డుకున్న కౌన్సిలర్ చంద్రారెడ్డిరెవిన్యూ అధికారులపై ఆగ్రహం-సమస్యను ఎమ్మెల్యే’కు వివరించిన కౌన్సిలర్ ఎమ్మెల్యే చొరవతో కూల్చివేతలకు చెక్ ఇళ్ల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి 59 జీ.వో కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు డిమాండ్ నోటీసులు అందజేసిన ఇప్పటివరకు రుసుము…

You cannot copy content of this page