అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు రకరకాలుగా భక్తిని చాటుకుంటున్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీకి చెందిన మాజీ ఉపసర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు దండు సంతోష్ తన మిత్రులతో కలిసి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై శ్రీరాముని జెండాను సోమవారం ఎగరవేశారు.…
అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. ‘జై శ్రీరామ్’ నినాదాలతో అక్కడి వీధులన్నీ మార్మోగాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు రామ మందిరం వద్దకు చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రముఖ…
శ్రీరాముడి అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలి ఆరోగ్యం, సిరి సంపదలు అందించాలి. ధర్మ బద్ద , ఆదర్శ జీవనానికి శ్రీరాముడి పాలన నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడి స్పూర్తితో కేసీఆర్ సంక్షేమ పాలన కేసీఆర్ కు అండగా నిలవాలి ప్రజలందరికీ ఎంపీ నామ నాగేశ్వరరావు…