సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ కాలనీ కి చెందిన శ్రీమతి మాలతి కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000/- ఒక లక్ష రూపాయల…
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేయాలనే, నా చిరకాల కోరిక నెరవేరింది ఎంవి ఫౌండేషన్ శాంత సిన్హాకి కృతజ్ఞతలు వైద్య సేవలు అందించడం నాకెంతో ఇష్టం, అయితే ఆ అవకాశం ప్రభుత్వ రంగంలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను డిఎంహెచ్ఓ, బడ్జెట్ అండ్…
గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ జిల్లా రేగోడు మండలo గ్రామాలలో పర్యటన*175 లక్షల తో వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన సాక్షిత మెదక్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం…
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా బ్రాంచ్ వారు 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని తారకరామ్ నగర్ లో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వైద్య…
మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ ను సందర్శించిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ *వైద్య కళాశాలకు సంబంధించి వచ్చే అకాడమిక్ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో మౌలిక వసతులు సమకూర్చే…
300 పడకల ఆసుపత్రిని అఫ్ గ్రేడ్ చేస్తూ 500 పడకల ఆసుపత్రికి కృషి చేస్తూ, అసంపూర్తి పనులను పూర్తి చేసిన ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కోరిన….
వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండలం కేసారం గ్రామంలో BRS పార్టీ యువనాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు,…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పలువురికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,00,000/- రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను కార్పొరేటర్ ఉప్పలపాటి…
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు పని చేసే విధంగా వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.…
కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బె స్టాస్ కాలనీ లో కల్వరి హాస్పిటల్ వారి ఆద్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ…