Vaikapa Joru in Sarvepalli" సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖరారు””సోమిరెడ్డిని సర్వేపల్లి నుండి సాగనంపేందుకు సర్వేపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారు” “సర్వేపల్లి లో మంత్రి కాకాణి కి 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపు ఖాయం”మంత్రి కాకాణి హ్యాట్రిక్ విజయంతో మూడవసారి…
సర్వేపల్లి వైకాపాలోకి యధావిధిగా భారీగా కొనసాగుతున్న చేరికలు”* “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామం నుండి ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు” “సర్వేపల్లి లో…
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. మొన్న ఓ వైకాపా నేత నాలుగు బొట్టు బిళ్లల స్టికర్లు ఇచ్చి ఓట్లు అడిగితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో…
కొత్తపల్లి: ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒక్కటే.. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. రహస్యంగా వాలంటీర్లను ఓ ప్రాంతానికి రప్పించుకుని సమావేశాలు నిర్వహించడం, రాజీనామాలకు ఒత్తిడి తీసుకురావడం పరిపాటిగా మారింది.. కొందరు విముఖత చూపడంతో…
కడప: వైకాపా చేసే ప్రతి తప్పును తెదేపా అధినేత చంద్రబాబుపై నెట్టేస్తున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. పింఛన్ల విషయాన్ని కుట్రపూరితంగా ఆయనకు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.. వైకాపా రాక్షస పాలనలో చంపడం, హింసించడం అలవాటుగా మారిందని విమర్శించారు. ‘నిజం గెలవాలి’…
సోమిరెడ్డి సమక్షంలో బ్రహ్మదేవం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరినట్లుగా ప్రకటించిన వారు తాము వైకాపాలోనే కొనసాగుతున్నామని మంత్రి కాకాణి సమక్షంలో ప్రకటన” “సోమిరెడ్డి మభ్యపెట్టి, మాయ చేసి లీడర్ లకు కాకుండా ఓటర్ లకు కండువాలు వేసే కార్యక్రమం ప్రారంభించాడు”“కండువాలు వేసుకున్న…
దొంగ ఓట్లతో గెలవాలని వైకాపా యత్నం: నారా లోకేశ్ రాజాం: దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైకాపా చూస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. స్వయంగా సీఎం సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన…
భర్త బ్రదర్ అనిల్ , కుమారుడు వైఎస్ రాజారెడ్డి,కుటుంబ సభ్యులతో సహా వచ్చిన షర్మిల కాసేపట్లో తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి రానున్న ఆయన సోదరి షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం జగన్…
మంగళగిరి: వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) తెదేపాలో చేరారు. మంగళగిరిలోని తెదేపా (TDP) కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.. మాజీ ఎమ్మెల్సీ, చేనేత…
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ముందస్తు బెయిల్కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అవినాష్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.…