పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక…

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి || …… సాక్షిత : ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా…

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమం

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి *ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం,మేడ్చల్ నియోజకవర్గంలోని కండ్లకోయలో…

ఆర్టీఐ కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల “ప్రజా సంకల్ప వేదిక ” అభినందనలు.

సాక్షిత అమరావతి: ఆర్టీఐ కమిషనర్ గా సీనియర్ జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల ప్రజా సంకల్పవేదిక(ఆర్టీఐ విభాగం) ఒక ప్రకటనలో అభినందనలు తెలిపింది.ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదిరే రంగ సాయిరెడ్డి, పి.సాయికుమార్,ఎస్.సూర్యనారాయణ రెడ్డి,తదితరులు ఆర్టీఐ కమిషనర్ గా…

ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” – జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఐపీఎస్

ప్రజలకు మరింత చేరువగా వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో విచారణ జరిపి వాటికి అనుగుణంగా త్వరితగతిన పరిష్కారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. బాధితులకు ఎల్లవేళలా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుంది. సుదూర ప్రాంతం నుండి…
Whatsapp Image 2024 01 17 At 11.11.35 Am

హైదరాబాదులో ప్రపంచ ఆర్థిక వేదిక కేంద్రం ఏర్పాటు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న 54వ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం విజయవంతంగా ప్రారంభించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి పెట్టుబడులే లక్ష్యంగా ప్రపంచ దిగ్గజ కంపెనీల…

ఆంధ్రప్రదేశ్ ఘర్షణలకు హైదరాబాద్ వేదిక కావాలా

హైదరాబాద్:టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో రాజకీయ ర్యాలీలు తీస్తున్నారన్నారు. పక్కింట్లో పంచాయతీని…

యాదవ యుద్ధభేరికి రావాలని రేవంత్ ను ఆహ్వానించిన యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు

యాదవ యుద్ధభేరికి రావాలని రేవంత్ ను ఆహ్వానించిన యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు చలకాని.వెంకట్ యాదవ్ మరియు కమిటీసాక్షిత :రాజకీయ పార్టీలు యాదవులకు ప్రాముఖ్యత ఇవ్వాలి : యాదవ విద్యా వంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు…

ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” – జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్

కృష్ణాజిల్లా, మచిలీపట్నం. పత్రికా ప్రకటన ➡️ ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” – జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్. ➡️ ప్రజలకు మరింత చేరువగా వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో విచారణ జరిపి వాటికి…

రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదిక

సాక్షిత : *రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరి ని నిరసిస్తూ, రైతు వేదికల వద్ద రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో భాగంగా *దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామ రైతు వేదిక వద్ద రైతులతో నిర్వహించే సమావేశాల్లో…

You cannot copy content of this page