సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP
వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ , సీఎం జగన్. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ లను కూడా జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.
విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేటి నుంచి నిరాహారదీక్షకు దిగనున్న శ్రీనివాస్ (శ్రీనివాస్ ఏపీ సీఎం జగన్పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నాడు) శ్రీనివాస్ కు మద్దతుగా విజయవాడలో నేటి నుంచి ఆమరణ నిరహార దీక్షకు దిగనున్న శ్రీనివాస్…
వైజాగ్ కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు వైద్యులు, ప్రధాన నిందితుడు పరార్ వైజాగ్లో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు దళారులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారితో పాటు…
చందనోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దర్శన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున విశాఖపట్నం ఈ నెల 23వ తేదిన జరగబోవు చందనోత్సవాల్లో సామాన్య భక్తు లకు ఎటువంటి లోటుపాట్లు జరగ కుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని…
విశాఖ స్టీల్ ప్లాంట్ను డంప్ కేంద్రంగా మోదీ మారుస్తున్నారన్న నారాయణ ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్న అదానీకి నొప్పి తగలకుండా జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శ బాగా సంపాదించిన తిమింగళాలకు సజ్జల కాపలాదారుడని ఆరోపణ ప్రధాని నరేంద్ర మోదీ,…
సాక్షితవిశాఖపట్నం: దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ బుధవారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించారు. ఇటీవల కమిషనరుగా నియమితులైన ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి విశాఖకు వచ్చి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు అందుకున్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక…
విశాఖచంద్రంపాలెంజిల్లా పరిషత్ హై స్కూల్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘోర ఆహ్వానం జరిగిందని దళిత నాయకులు డాక్టర్ దీనబంధు ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వ సెలవు అయినప్పటికీ పిల్లలకు…
బెంగళూరు-భువనేశ్వర్ (18464) ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వాల్తేర్ డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతి బుధవారం తనిఖీలు చేశారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు అన్ని క్లాసుల్లో ప్రయాణించి ప్రయాణికుల టికెట్లు పరిశీలించారు. సరైన టికెట్లు లేకుండా రిజర్వేషన్ కోచ్ల్లో ప్రయాణిస్తున్న 80 మందిని…
విశాఖపట్నం నగరంలో దస్పల్ల హోటల్ నందు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన విశాఖపట్నం కార్పొరేటర్ మాసిపోగు రాజు , (ఎం ఈ ఎఫ్) నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్లిపూడి సత్యనారాయణ ,…