రింగ్ రోడ్డు ఎంట్రీ, ఎగ్జిట్ ఏర్పాట్లును పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మునిసిపాలిటీ పరిధి మల్లంపేట్ లో రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పోరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి…

మయూరి నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలి: ప్రభుత్వ విప్. ఆరేకపూడి గాంధీ

మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీ లో రూ. 4 కోట్ల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే థీమ్ పార్క్ సుందరికరణ మరియు అభివృద్ధి నిర్మాణం పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన…

రూ.10.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంకు చెందిన సుల్తానా బేగం, పి మహేష్, పూజితలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలు, బస్తీలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన…

పత్రిక నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలి: ప్రభుత్వ విప్. ఆరేకపూడి గాంధీ

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ లో రూ. 1 కోటి 99 లక్షల 50 వేల రూపాయతో అంచనావ్యయం తో నిర్మించిన Interactive సైన్స్ థీమ్ పార్క్ ను ఎంపీ రంజిత్ రెడ్డి కార్పొరేటర్లు హమీద్ పటేల్ , రాగం…

డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో హోమంత్రి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్,

దుండిగల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో హోమంత్రి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … * సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్లో జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో హోంమంత్రి మహమూద్ అలీ తో…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో…

తెలంగాణలో నీలి విప్లవం మత్య్సకారుల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువులో కి రాయదుర్గం ఫిషర్ మెన్ కో అపరేటివ్ వారి ఆధ్వర్యంలో 1,00,000 ఒక లక్ష చేప పిల్లలను చెరువులోకి వదిలిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ…

బంజారా సేవాలాల్ కమ్యూనిటీ హాల్ కు భూమిపూజ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

బంజారా సేవాలాల్ కమ్యూనిటీ హాల్ కు భూమిపూజ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి డబుల్ బెడ్రూమ్ వద్ద నిర్మించనున్న బంజారా సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్,…

You cannot copy content of this page