రవీందర్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ .

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి వికర్ సెక్షన్ కి చెందిన శ్రీ రవీందర్ కి మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబా…

ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

చందానగర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ ఎనక్లేవ్, శ్రీ లక్ష్మీ శుభం ఆర్కేడ్ అపార్ట్మెంట్, గిరిజ మార్వెల్ అపార్ట్మెంట్ లలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్…

You cannot copy content of this page