సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app SAKSHITHA NEWSDOWNLOAD APP

25 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న రెగ్యులర్ వందే భారత్ రైలు

విజయవాడ – చెన్నైమధ్య 25 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న రెగ్యులర్ వందే భారత్ రైలునుప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24 సెప్టెంబర్ 2023న జెండా ఊపి ప్రారంభిస్తారు .ఆంధ్రప్రదేశ్ తమిళనాడులను కలుపుతున్న మొదటి వందే భారత్…

ఒకేరోజు ఐదు వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

ఉత్తర ప్రదేశ్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ప్రారంభమైన అన్ని రూట్లలో ఈ రైళ్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తున్నాయి. ఇప్పుడు భారతీయ రైల్వే మరో 5 వందే భారత్ ట్రైన్స్ ప్రారంభించేందుకు…

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు

చిట్యాలకు చేరుకున్న వందే భారత్ రైలు — ఘనంగా స్వాగతం పలికిన అధికారులు, ప్రజలు చిట్యాల (సాక్షిత ప్రతినిధి) సికింద్రాబాద్ నుండి తిరుపతి కి వెళ్ళు వందే భారత్ రైలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సికింద్రాబాద్ లో ప్రారంభించారు. ఈ రైలుకి…

You cannot copy content of this page