బౌరంపేట్ లోని 17వ వార్డులో రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపెట్ లోని 17వ వార్డులోని పెద్దచెరువు కట్ట మైసమ్మ ఆలయం నుండి మెయిన్ రోడ్డు వరకు రూ.24 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు రు.6 లక్షల వ్యయంతో నూతన నిర్మిస్తున్న…

15 లక్షల మంది కార్యకర్తలతో కనివీని ఎరుగని రీతిలో పల్నాడు

15 లక్షల మంది కార్యకర్తలతో కనివీని ఎరుగని రీతిలో పల్నాడులో మార్చ్ 3న వైఎస్ఆర్సీపీ సిధ్ధం సభ: అనిల్ కుమార్ యాదవ్ వచ్చే నెల మూడో తేదీన జరిగే సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అలాగే పల్నాడు ప్రజలు పెద్ద ఎత్తున…

దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు

దోపిడీకి గురైన రెండు కోట్ల మూడు లక్షల విలువైన(సుమారు 3.5 కేజీల) బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు రికవరీ. 15 లక్షల విలువైన రెండు కార్లు స్వాధీనం. 9 మంది ముద్దాయిలు అరెస్టు. ది.21.02.2024 సాయంత్రం సుమారు 06.00…

ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్ల

ఎలిగేడు మండలం, రాములపల్లి గ్రామంలో MGNREGS ₹12 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సీ. సీ. రోడ్లకు శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ రాములపల్లి గ్రామంలో MGNREGS…

పది లక్షల లంచంతో పట్టుబడ్డ శామీర్ పేట తహసీల్దార్.

రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

తెలంగాణ రైతులకు షాక్ 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్..

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతు బంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19 లక్షల ఎకరాలకు…

పోలీసుల తనీఖీలో రూ. 60 లక్షల నగదు స్వాధీనం

క‌ర్నూల్‌ జిల్లా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెల్లవారు జామున కర్నూలు జిల్లా సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద పోలీసు అధికారులకు వచ్చిన సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాదు…

రెండు లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి చివరి నాటికి మిగతా (ఒక లక్ష 99940) ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయాలి ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్…
Whatsapp Image 2024 01 31 At 12.25.36 Pm

ఐచర్ లారీలో తరలిస్తున్న 12.52 లక్షల విలువైన

గోవా మద్యం స్వాధీనం రాజశ్రీ కడప జిల్లా SP శ్రీ సిద్ధార్థ్ కౌశల్ IPS గారు మరియు SDPO, మైదుకూరు i/c ప్రొద్దుటూరు వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీసు G. ఇబ్రహీం…
Whatsapp Image 2024 01 23 At 10.45.17 Am

‘వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా

వైఎస్సార్‌ ఆసరా’ నాలుగో విడత క్రింద ..79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.6,395 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల మేర అప్పులున్నాయి. ఎన్నికల్లో…

You cannot copy content of this page