అమలాపురం : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్ రైస్ ని కోనసీమ వాసులుకు 15వ తేదీ గురువారం నుంచీ డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు అమలాపురంలోని యర్రమిల్లి వారి వీధిలో వున్న భారతీయ…
దిల్లీ: దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం రంగం సిద్ధం చేసింది. ‘భారత్ రైస్’ (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ₹29కే…
వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు, రైస్ కార్డ్ మంజూరులబ్ధిదారులకు పింఛన్లు, రైస్ కార్డులు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు అందజేశారు. 27వ డివిజన్…
బాపట్ల జిల్లా బాపట్ల టౌన్ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బాపట్ల జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరియు ఫోరమ్ ఫర్ బెటర్ బాపట్ల వారి ఆధ్వర్యంలో లో జరిగిన బాపట్ల జిల్లా తొలి వసంత వేడుకలు లో పాల్గొన్న…
‘Rice Mill‘ movie starts with pooja programs *పూజా కార్యక్రమాలతో ‘రైస్ మిల్’ మూవీ ప్రారంభం*శ్రీ మహా ఆది కళాక్షేత్రం ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కబోతోన్న చిత్రం ‘రైస్ మిల్’. యూత్ ఫుల్ డ్రామాగా…