రైతులను ఆగం చేసిన అకాల వర్షం

రైతులను ఆగం చేసిన అకాల వర్షం మెదక్ : నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు పిడుగుపాటుతో ఇద్దరు రైతులు, గాలి దుమారానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో…

మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం

We will support mango farmers and victims of collapsed houses మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేసిన.. స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి.. నియోజకవర్గంలో ని…

రైతులను అగ్రగండంగా దోచుకుంటున్న ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్ వ్యాపార నిర్వాహకులు

రైతులను అగ్రగండంగా దోచుకుంటున్న ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్ వ్యాపార నిర్వాహకులురైతులను పీడిస్తున్న పురుగుమందుల షాపు యాజమాన్యం సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతన్నకు బాసటగా నిలవాల్సిందిపోయి రైతుకు…

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి

పంట నష్ట పరిహారం చెల్లించాలి.. రైతులను ఆదుకోవాలి పంటలకు మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 అదనంగా ఇవ్వాలి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు విషయం : కరువు నెలకొన్న గ్రామాల్లో పంట…

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌:అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో ఉందని…
Whatsapp Image 2024 01 24 At 7.33.05 Pm

హరివిల్లు రిసార్ట్స్ 5 వార్షికోత్సవ సందర్భంగా భూములు అమ్మిన రైతులను సన్మానించడం జరిగింది

వికారాబాద్ జిల్లా హరివిల్లు రిసార్ట్స్ 5 వార్షికోత్సవ సందర్భంగా భూములు అమ్మిన రైతులను సన్మానించడం జరిగింది
Whatsapp Image 2023 12 06 At 1.26.12 Pm

రైతులను నిండా ముంచేసిన మిచౌంగ్ తుపాను

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం,మిచౌంగ్ తుపాను రైతులను అతలాకుతలం చేసింది. కోతకు వచ్చిన వందల ఎకరాల వరిపంటను ముంచేసి తీరని శోకం మిగిల్చింది. కొన్ని చోట్ల ధాన్యం తడిచిపోవడంతో రైతన్నలు తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారు. తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో…

పాడి, పంటకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకుంటుంది

పాడి, పంటకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకుంటుందిపాడి రైతులకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం – రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజక వర్గం,…

జగన్‌.. నమ్మి భూములిస్తే రైతులను రోడ్డున పడేస్తారా?: అమరావతి ఐకాస

విజయవాడ: అసైన్డ్‌ రైతులకు కౌలు చెల్లించకుండా ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని అమరావతి రాజధాని ఐకాస నేతలు ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపాలని రైతులను వేధిస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని అసైన్డ్‌ రైతుల వార్షిక కౌలు నిలుపుదలను నిరసిస్తూ విజయవాడలోని గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వద్ద…

ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తుంది – జిట్ట నగేష్

ప్రభుత్వం కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తుంది – జిట్ట నగేష్ — ప్రభుత్వ పథకాలను కౌలు రైతులకు వర్తింపచేయాలి చిట్యాల సాక్షిత ప్రతినిధి ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి ,రెగ్యులర్ రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని రైతు సంఘం రాష్ట్ర…

You cannot copy content of this page