ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన రైతాంగం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని ఎర్కారం గ్రామంలో గల పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పరిశీలించారు. ఎర్కారం పిఎసిఎస్ లో ఇప్పటివరకు 1,91,426 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పిఎసిఎస్ ఇంచార్జి వెంకటరెడ్డి…

జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలి

జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలి..చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి..భూ నిర్వాసిత రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలి..రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బహిరంగ లేఖఏలూరు మార్చి 24:జిల్లాకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్…

తెలంగాణ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరు బాట

Congress is fighting over Telangana farmers’ issues తెలంగాణ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరు బాట సాక్షిత : ధరణి పోర్టల్,రుణమాఫీ,రైతు భీమా,రైతు బంధు,పోడు భూముల బాధితుల సమస్యలపై టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ మండల…

You cannot copy content of this page