లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతోంది బీఆర్ఎస్.. అన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్.. చేవెళ్ల నుంచి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. పార్లమెంట్ఎన్నికలకు సమయం సమీపిస్తుండడంతో స్పీడ్ పెంచుతోంది కారు.. నేడు చేవెళ్లలోని ఫరా కళాశాల మైదానంలో…
కొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టేందుకు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ల విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.ఇదే సమయంలో ఈ నెల 27న పార్టీ రాష్ట్ర కార్యవర్గ…