రెండవ రోజు అధ్యయనోత్సవాలు

రెండవ రోజు అధ్యయనోత్సవాలు సూర్యాపేట మున్సిపల్‌ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో గురువారం రెండవ రోజు అధ్యయనోత్సవాలు కొనసాగాయి. యజ్ఞాచార్యులు మరింగంటి వరదా చార్యుల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం ప్రభందసేవాకాలం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.…

రెండవ రోజు ముస్లిం కాలనీ పెదకూరపాడు లో మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమం

రెండవ రోజు ముస్లిం కాలనీ పెదకూరపాడు లో మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంఎమ్మెల్యే నంబూరు శంకరరావు సాక్షిత : పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు నిర్వహిస్తున్న మీ కోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. గత ఐదేళ్లలో…

కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్ దంపతులు

శంకర్‌పల్లి: ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ అన్నారు. సోమవారం భీమ్ భరత్ ఆధ్వర్యంలో నగరంలోని ఆయన నివాసంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీ రెండవ వార్డు కౌన్సిలర్ బిసోల్ల సంధ్యారాణి అశోక్ కుమార్…
Whatsapp Image 2024 01 11 At 6.05.51 Pm

స్వచ్చ సర్వేక్షణ్ 2023″లో తిరుపతి నగరపాలక సంస్థ కు రెండవ ర్యాంక్

వాటర్ ప్లస్, 5 స్టార్ రేటింగ్స్ ర్యాంకులో సర్టిఫికేషన్స్వచ్చ సర్వేక్షణ్ 2023 లో తిరుపతి నగరపాలక సంస్థ అవార్డుల మోత మోగించింది. పదిలక్షల జనాభా కలిగిన పట్టణాల్లో రెండవ ర్యాంకు, జాతీయ స్థాయిలో క్లీనేస్ట్ సిటీ గా తిరుపతి నగరపాలక సంస్థ…

3వ విడుత లో రెండవ భాగం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్‎లో 2550 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసిన హోం మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ …. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ లో మూడో విడత డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణి…

వికారాబాద్ జిల్లా అంగన్వాడి టీచర్ల సమ్మె రెండవ రోజుకు చేరింది

వికారాబాద్ జిల్లా అంగన్వాడి టీచర్ల సమ్మె రెండవ రోజుకు చేరింది

ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని రెండవ రోజు ఆశ వర్కర్లు ధర్నా చేయడం జరిగింది

వికారాబాద్ జిల్లా ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని రెండవ రోజు ఆశ వర్కర్లు ధర్నా చేయడం జరిగింది

అంగన్వాడి ధర్నా రెండవ రోజు పర్మినెంట్ చేయాలని వంట వాపు కార్యక్రమం జరిగింది

వికారాబాద్ జిల్లా అంగన్వాడి ధర్నా రెండవ రోజు పర్మినెంట్ చేయాలని వంట వాపు కార్యక్రమం జరిగింది

కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు

సాక్షిత : కూకట్ పల్లి నియోజక వర్గంలోనీ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రెండవ రోజు పాదయాత్ర నిర్వహించారు…ఈ కార్యక్రమంలోకార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్,జిహెచ్ఎంసి అధికారులు, పాల్గొన్నారు…ఈ నేపధ్యంలో..శ్రీ సాయి ఎన్ క్లేవ్..ముస్లిం బస్తీ.. యాదవ్ బస్తీ…హరిజన బస్తీ…మల్లికార్జున్…

భవిష్యత్తుకు గ్యారెంటీ పై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల పార్లమెంటు పరిధిలో రెండవ రోజు

బాపట్ల జిల్లా (చీరాల నియోజకవర్గం) భవిష్యత్తుకు గ్యారెంటీ పై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల పార్లమెంటు పరిధిలో రెండవ రోజు ది:21-06-2023 న చీరాల నియోజకవర్గంలోచైతన్య రథయాత్ర లో పాల్గొని మరియు వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం గ్రామం నందు కొనిజేటి చేనేతపురి…

You cannot copy content of this page