మవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు

హైదరాబాద్‌: సోమవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకొని సామగ్రిని తీసుకుంటున్నారు. పోలింగ్‌ సమయాల్లో చేపట్టాల్సిన విధివిధానాల గురించి అధికారులు వారికి సూచనలు చేశారు. సెక్టార్‌ల…

21 రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్

న్యూ ఢిల్లీ :- ఇవాళ తొలి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలిదశ కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ విడతలో మొత్తం 1600 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా…

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు

2013లో బెంగళూరు సెంట్రల్ జైలు నుండి తప్పించుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాదుల పరారీకి సంబంధించి ఈ దాడులు జరుపుతున్నారు. బెంగళూరు, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి స్టెమ్ సెల్స్-రీజెనరేటివ్ & రీసెర్చ్ ల్యాబ్స్ ఇంక్.

ముఖ్యఅతిగా పాల్గొన్న షబ్బీర్ అలీ హైదరాబాద్,, 2024: స్టెమ్ సెల్స్- రీజెనరేటివ్ & రీసెర్చ్ ల్యాబ్స్ ఇంక్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మరియు ఏకైక పునరుత్పత్తి ఔషధ సదుపాయంగా సగర్వంగా ప్రకటించింది. మంగళవారం టోలిచౌకిలో ఈ పరిశోధనశాలను తెలంగాణ రాష్ట్ర…

రాష్ట్రాల్లో నడుస్తోంది భారత రాజ్యాంగమా? భాజపా రాజ్యాంగమా?: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్‌ తమిళిసై వ్యవహరించారని భారాస ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. నామినేటెడ్‌ కోటా కింద సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్‌ తిప్పిపంపడాన్ని ఆమె తప్పుబట్టారు.. భారాస బీసీలకు పెద్దపీట వేస్తుంటే.. భాజపా వాటిని అడ్డుకునేందుకు యత్నిస్తోందని ఆరోపించారు.…

తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో తొలి కంటైనర్ సబ్ స్టేషన్ ప్రారంభం రూ.4.30 కోట్లతో మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలో ప్రయోగాత్మక నిర్మాణం కంటైనర్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ లోపలే ఆపరేటింగ్‌ సిస్టం సీఎం జగనన్న సారథ్యంలో వినూత్న ఆవిష్కరణలకు నాంది. కంటైనర్ సబ్ స్టేషన్…

You cannot copy content of this page