మీ ఓటు అమ్మకానికి కాదు…నమ్మకానికి వేయమని అభ్యర్ధిస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . స్థానిక ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. గతంలో రాజకీయ నాయకులు తమ స్వార్థం…
మీ అందరి దీవెనలు, ఆశీస్సులతోనే ఇంతటి అఖండ విజయం సాధించా : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …125 డివిజన్లో 12వ రోజు జోరుగా సాగిన కృతజ్ఞత యాత్ర… సాక్షిత :తనపై నమ్మకంతో అఖండ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసేందుకు ఎమ్మెల్యే…
మీ అందరి సమిష్టి కృషి వల్లే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి ఇంతటి అఖండ విజయం సాధ్యమైంది…. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు, ఇతర పార్టీలకు స్థానం లేదని రుజువు చేశారు…కృతజ్ఞతా సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …బిఆర్ఎస్…
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని గెలిపించినందుకు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ ఆదర్శ్ నగర్ ఆడిటోరియం నందు కార్పొరేటర్ బి.విజయ శేఖర్ గౌడ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సమావేశానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద హాజరయ్యారు.…
మీ ఊళ్ళో పల్లెనిద్ర చేసి కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించిన, మరోసారి ఆశీస్సులు అందజేసి కారు గుర్తుకు ఓటు వేయండి మరింత అభివృద్ధి చేస్తా. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి, తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించండి. వికారాబాద్ నియోజకవర్గ…
పత్రిక ప్రకట తేది:-19-11-2023 భద్రాద్రి రాముని తలుపులు,భద్రాచల ప్రజల మనస్సులు తాకటం మీ వల్ల కాదు…. 10 ఏండ్లు అధికారంలో ఉండి కన్నెత్తి భద్రాచలం వైపు చూడని, కేటీఆర్ కు భద్రాచలం ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు….. దున్నపోతుకి గడ్డి…
మీ వెంటే మా పయనం” అంటూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన కుత్బుల్లాపూర్ కాపు సంఘం నాయకులు… సాక్షిత : చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన చేరికల…
ధరణి పోర్టల్తో రైతుల భూములను ఎవరూ గోల్మాల్ చేయలేరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ బూర్గంపాడులో జరిగింది. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ అభ్యర్థులు రేగా కాంతారావు, తెల్లం…
మేడ్చల్ నియోజకవర్గ ఘట్కేసర్ మండల్ అంకుషాపూర్, ఔషపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంనికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి విచ్చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం గడపగడపకు ప్రచారం నిర్వహించారు ఈ…
Emergency Alert to Smart Phones: దేశ వ్యాప్తంగా కొంతమంది ఫోన్లు గురువారం రోజు కుయ్.. అంటూ మోగాయి. అయితే అది విన్న వెంటనే అసలు ఏం జరగుతుందో తెలియక చాలా మంది కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు…