జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి . అధ్వర్యంలో ఈరోజు జీడిమెట్ల డివిజన్ నుండి యువ నాయకులు సిద్దార్ధ,అఖిల్ మరియు వారి మిత్ర బృందం…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో తలెత్తిన డ్రైనేజి సమస్యను

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో తలెత్తిన డ్రైనేజి సమస్యను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ…

ట్రాఫిక్ మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

ట్రాఫిక్ మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ సాక్షిత కర్నూలు జిల్లా ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ నియంత్రణ.ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వినూత్న కార్యక్రమం .ట్రాఫిక్ నియంత్రణ మనందరి భాద్యత.ఏక్కడైనా , ఏవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే నేరుగా…

మానవత్వం చాటుకున్న తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సంస్థ

మానవత్వం చాటుకున్న తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సంస్థ సాక్షిత న్యూస్, గోదావరిఖని: రామగుండం నియోజకవర్గ గోదావరిఖని పట్టణ కేంద్రం లోని విఠల్ నగర్ కు చెందిన గడ్డం సురేష్ కు కుమార్తె ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.కుమార్తె ప్రణీత వయసు 8సంవత్సరాలు…

You cannot copy content of this page