కాంగ్రెస్ పార్టీలో చేరిన టిఆర్ఎస్ బిజెపి నేతలుమహబూబ్నగర్ పట్టణంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హన్వాడ మండలానికి చెందిన బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కూకట్పల్లి మండలానికి సంబంధించి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం

*కూకట్పల్లి మండలానికి సంబంధించి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన266 మంది లబ్ధిదారులకు 2,60,30,160/- రెండు కోట్ల అరవై లక్షల ముప్పై వేల నూట అరవై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు కూకట్పల్లి మండల తహసీల్దార్ కార్యలయంలో ఎమ్మెల్యే మాధవరం…

ఎంపిడిఓ శ్రీధర్ అకాల మరణం మంగపేట మండలానికి తీరని లోటు

శ్రీధర్ మరణం పట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క * తెల్లవారు జామున మంగపేట మండలం లో ఎంపిడిఓ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్ అకాల మరణం…

పలాస మండలానికి నాలుగు డిజిటల్ లైబ్రరీలు మంజూరు

పలాస మండలానికి నాలుగు డిజిటల్ లైబ్రరీలు మంజూరు రూ.64 లక్షలతో నాలుగు డిజిటల్ లైబ్రరీల నిర్మాణానికి నిధులు మంజూరు సాక్షిత : విజయవాడ తన క్యాంపు కార్యాలయంలో పలాస మండలం నాయకులకు మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి డాక్టర్ సీదిరి. వైయస్సార్…

You cannot copy content of this page