సాక్షిత సికింద్రాబాద్ పార్లమెంట్ పాదయాత్ర :-సనత్ నగర్ నియోజకవర్గంలో అడుగడుగునా పద్మారావు గౌడ్ కి బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు, నాయకులు…. సికింద్రాబాద్ పార్లమెంట్ లో బి.ఆర్.ఎస్ జెండా ఎగరవేస్తాం… సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సనత్ నగర్ నియోజకవర్గంలోని…
దారి పొడవునా నీరాజనం..*ఘన స్వాగతం పలికిన మండల నేతలు, నాయకులుబొమ్మారం నుంచి వెల్దుర్తి వరకు ప్రచారం..మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి నీలం మదన్నకు వెల్దుర్తి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు నీరాజనం పలికారు. బొమ్మారం,…
మంత్రి కాకాణి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు ఇంటి నివేశస్థల పట్టాల పంపిణీ” “మంత్రి కాకాణి కి ఘన స్వాగతం పలికిన నిడిగుంటపాలెం ప్రజలు, నాయకులు” “మంత్రి రాకతో డప్పు వాయిద్యాలు, బాణాసంచా కాల్పులతో దద్దరిల్లిన నిడుగుంటపాలెం…
జారేకు, బ్రహ్మరథం పట్టిన లింగాలపల్లి ప్రజలు ప్రత్యర్థుల గుండెలు జల్లుమనేలా స్వాగతం పలికిన కాంగ్రెస్ అభిమానులు పూలవర్షం కురిపిస్తూ,నృత్యాలతో ఉర్రూతలూగించిన గిరిజన,ఆదివాసీ మహిళలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజవర్గం లింగాలపల్లి,లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారే ఆదినారాయణ, నేటి ఎన్నికల…
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం జోరుగా కొనసాగుతోంది. స్థానిక ఐ.డి.ఎ బస్తీ’లో నిర్వహించిన గడపగడపకి ప్రచారంలో పటాన్చెరువు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తరఫున ఆయన సతీమణి గూడెం యాదమ్మ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బి.ఆర్.ఎస్…