ఐదు బెట్టింగ్ ముఠాలను ఏకకాలంలో పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు.. రూ.2.5 కోట్ల నగదు స్వాధీనం.. బెట్టింగ్కు పాల్పడుతున్న 15 మంది అరెస్ట్
IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్ SOT టీం, మియాపూర్ పోలీసులు. IPL మ్యాచుల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సైబరాబాద్ SOT మాదాపూర్ టీం, మియాపూర్ పోలీసులు మాతృశ్రీ…
భర్త బెట్టింగ్ వ్యసనానికి భార్య బలిIPL బెట్టింగ్ కు బానిసైన భర్త విపరీతమైన అప్పులు చేయడంతో అతని భార్య బలైంది. ఋణ దాతల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లాలో జరిగింది. వృత్తి రీత్యా అసిస్టెంట్…
కీసర : అతను మిషన్ భగీరథ ఏఈ రాహుల్.. ఆన్లైన్ గేమ్స్, రమ్మీలాంటి పలు బెట్టింగ్ గేమ్స్లకు బానిసై సుమారు రూ.15 కోట్ల వరకు అప్పులు చేశాడు. డబ్బుల చెల్లింపులకు తగిన పనులు ఇప్పిస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో…
నిందితుల వద్ద నుండి నగదు, ల్యాప్ టాప్ స్వాధీనం నిందితులను పట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన రెంటచింతల ఎస్.ఐ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో గురజాల డిఎస్పీ పల్లపురాజు, కారంపూడి సీ.ఐ దార్ల. జయకుమార్ పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో…
సాక్షిత : ఆన్లైన్ గేమ్స్ , క్రికెట్ బెట్టింగ్స్కు* యువత దూరంగా ఉండాలి, క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించే వారిని ఉపేక్షించO. అనంతపురం , సత్యసాయి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆన్లైన్ గేమ్స్ , క్రికెట్ బెట్టింగ్ మోసాల గురించి…