సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి.
హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని భూములు), ట్యాక్స్ పేయర్లు,…
హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ భారాస ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో 2500 గజాల స్థలం ఆక్రమించి ఆయన నిర్వహిస్తున్న కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో…
బీజేపీలోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్న నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్పటికే పార్టీకి అంటీముట్టనట్లుగా ఉంటున్న చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత
ఢిల్లీ లిక్కర్ కేసు.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు ఈడీ నోటీసులు జారీ చేయడం.. నాయకులు దాటివేయడం.. మళ్లీ సమన్లు జారీ చేయడం.. లాంటి అంశాలు ఆసక్తిని…
సుమారు రూ.90 కోట్ల బడ్జెట్తో ‘లాల్ సలామ్’ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్లోనే దారుణమైన కలెక్షన్స్ను తెచ్చుకుంది. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.27కోట్లు రాబట్టింది. నెట్ పరంగా చూస్తే కేవలం రూ. 15కోట్లు మాత్రమే.…
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని జగన్ సర్కార్ వేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. దీనిపై ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేమని…
రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి తిట్టాడని ఈనెల 20న బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. IPC 504 కింద కేసు నమోదు
హైదరాబాద్:-:పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ను సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు.దీనిని నిర్ధారించుకున్న పోలీస్ అధికారులు బహుపరాక్ అంటూ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. లక్షల్లో పేరుకుపోయిన చలాన్లను క్లియర్ చెయ్యటానికి…
జిన్నారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన యువకులు జిన్నారం ఎంపిటిసి లావణ్య నరేష్ ఆధ్వర్యంలో పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎర్రవలి ప్రవీణ్ ఎర్రవల్లి బాలు రొయ్యపల్లి రవి కడని…