మంచిర్యాల – జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. అయితే కూతురు సాయిషుమా(19) సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది, దీంతో తరచూ సెల్ఫోన్ పాడు చేస్తున్నావని తల్లి…
రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో శంకర్పల్లి: మార్చి 22: (సాక్షిత న్యూస్): రోడ్డు పక్కన గుంతను బాగు చేయండి మహాప్రభో అని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. శంకర్పల్లి మున్సిపాల్టీ పరిధి 8వ వార్డు ఫతేపూర్ వార్డు కల్లు దుకాణం…
శంకర్పల్లి: ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పని యువకులు చేస్తున్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని పర్వేద గ్రామ శివారు మూలమలుపు దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తరచూ ఈ రోడ్డుపై కంకర టిప్పర్ లు తిరుగుతుండడంతో లారీలో నుండి కంకర రోడ్డుపై పడడంతో…
మునుగోడు మండలం కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీ కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో రూ. 30 లక్షలు వెచ్చించి, నూతనంగా నిర్మించిన 3 తరగతి గదులను ప్రారంభించిన ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్ గోపాల్ రెడ్డి … మునుగోడు…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 29, 30వ డివిజన్లలో జరిగిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ…
బడుగు, బలహీన వర్గాల భవిష్యత్తు బాగు చేయడమే జగనన్న లక్ష్యం: ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అచ్చంపేట మండలం కోనూరులో ’మన కోసం మన శంకరన్న‘ కార్యక్రమం కులం, మతం లేకుండా ప్రతి పేదవాడి భవిష్యత్తు బాగు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్…