జగనన్న పాలనకు మచ్చుతునక విద్యాకానుకశాసనసభ్యులు కృష్ణప్రసాదు .మైలవరంలో జగనన్న విద్యాకానుక కిట్స్ అందజేత సాక్షితఎన్టీఆర్ జిల్లా, మైలవరం : సర్కారు బడి పిల్లలు అన్ని అంశాల్లోను కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో సమానంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తోందని, వీటిని…
తిరుపతి జిల్లా సత్తి వేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం పాండూరు పంచాయతీ ముట్టంగి తిప్ప గిరిజన కాలనీకి శివుని గుడికి బడులుకు అడ్డంగా చెన్నైపురావస్తు శాఖ వారు ప్రహరీ గోడ నిర్మించడానికి జెసిబి టిప్పర్ లో ఇతర యంత్ర సామాగ్రిని తీసుకొని…
రేపటి నుంచి ఒంటి పూట బడులు » విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ » ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు » ప్రైవేట్ స్కూళ్లు కూడా అమలు చేయాల్సిందే » మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు నేరుగా…