జగిత్యాల, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లో లక్ష్మీపూర్ లోని మహాత్మా జ్యోతిబాపులే బిసి బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని గత సంవత్సర ఫలితాకంటే మెరుగైన ఫలితమని ఆ పాఠశాల ప్రిన్సిపల్ మమత పేర్కొన్నారు. విడుదల చేసిన…
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరిచారు. పాఠశాల విద్యార్థుల్లో రౌతు మోనోవర్ష, పండగ లోహిత్ ఇద్దరు విద్యార్థులు 9.7 జీపీఏ సాధించారు. మాగం అనూష…
2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్ ర్యాంకర్గా నిలిచింది. ఒక్క సెకండ్ ల్యాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా…
ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో…
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 90 శాతంతో కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. 17,425 మందికి 15,688 మంది పాసయ్యారు. ఎన్టీఆర్ జిల్లా 87 శాతంతో 3వ స్థానంలో నిలిచింది. 34,156 మందికి 29,707 మంది పాసయ్యారు. ఫస్ట్…
ఆల్ ఇండియా సర్వీసెస్ ర్యాంకుల్లో మొదటి మూడు స్థానాలను మహిళలే సాధించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో వరుసగా మొదటి స్థానంలో ఇషితా కిషోర్, రెండవ స్థానంలో గరిమా లోహియా, మూడవ స్థానంలో ఉమ హారతి నిలిచారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారంలోని లెనిన్ నగర్ బాపూజీ హైస్కూల్ కు చెందిన విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని గాజులరామారంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 10/10 జిపిఏ సాధించిన సానియా టబసుం…