శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే

రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు … ఎమ్మెల్యే కి మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు, నాయకులు……

టీటీడీ చైర్మెన్లలో భూమన కరుణాకర రెడ్డిది ప్రత్యేక ముద్ర : శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి

తిరుమల తిరుపతి దేవస్థానములకి ఇప్పటి వరకు ఎంతోమంది చైర్మెన్లు వచ్చారు గాని, వాళ్ళల్లో ప్రత్యేక ముద్ర వేసిన చైర్మెన్ గా భూమన కరుణాకర రెడ్డి నిలిచారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. తిరుపతి పద్మావతి పురంలోని…

తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: వైఎస్‌ షర్మిల

విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు.. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా…

ప్రధాని మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు: షర్మిల

రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్‌ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు

మరకత శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టాలీవుడ్ సినీ నటుడు టార్జాన్

శంకర్‌పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాఘ పూర్ణిమ టాలీవుడ్ సినీ నటుడు టార్జాన్ (లక్ష్మీనారాయణ) వనజ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రధాన…

పెద్దపల్లి నియోజకవర్గం గర్రెపల్లి లో ఎమ్మెల్యే విజయ రమణారావు తో కలిసి సమ్మక్క సారక్కలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ యువ నాయకులు గడ్డం వంశీ కృష్ణ….

ఎమ్మెల్యే ప్రసన్న అన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సుజన

17న ప్రమాణ స్వీకారం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ జొన్నవాడ దేవస్థానం నూతన కమిటీ ఏర్పడినందున జొన్నవాడ బోర్డ్ డైరెక్టర్గా గాజుల సుజన నియమితుల అయ్యారు, దానికి గాను సుజన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి, ప్రత్యేక అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా…

మేడారం జాతరకు ఆరువేల ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. మేడారం జాత ర 21 నుంచి 24 వరకు జరుగనుండగా, భక్తుల…

కాజీపేట నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైలు.

సాయంత్రం 6:20 గంటలకు బయలుదేరనున్న రైలు.

ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలి

ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలి గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ శుక్రవారం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి కొనిజర్ల మండలంలో పర్యటించారు.…

You cannot copy content of this page