కట్టలు తెంచుకున్న ఆనందంతో వైసీపీ నేతలు తెలుగుదేశం లోకి చేరుతున్నారు గతంలో ఎన్నడూ చూడని భారీ మెజారిటీతో తంగిరాల సౌమ్య నందిగామ లో గెలవబోతున్నారు విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు జ్వరం రావడంతో.. హైదరాబాద్ లో చికిత్స తీసుకుని రెస్ట్…
ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో..5న కొడంగల్లో పర్యటన లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరోవైపు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి..…
అద్భుతమని గొప్పలు చెప్పుకున్న కాలేశ్వరం పై నోరు విప్పని కేసీఆర్ ప్రజల సంపదను దోపిడీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయడానికి ప్రజలు రెడీ మిషన్ భగీరథ పథకం పూర్తిగా అవినీతిమయం ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను కోత కోసిన…
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం జోరుగా కొనసాగుతోంది. స్థానిక ఐ.డి.ఎ బస్తీ’లో నిర్వహించిన గడపగడపకి ప్రచారంలో పటాన్చెరువు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి తరఫున ఆయన సతీమణి గూడెం యాదమ్మ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. బి.ఆర్.ఎస్…