జగద్గిరి గుట్ట డివిజన్ పరిధి లోని మైసమ్మ నగర్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాజశేఖర్ చారి అనారోగ్యంతో బాధపడుతుండంతో, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపల్ పరిధిలోని బిసి కాలనీలో నూతనంగా నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన…