భారతదేశ రక్షణ & సైనిక ఎగుమతులు స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా రూ. 21,000 కోట్ల మార్కును అధిగమించాయి. మిలిటరీ ఎగుమతులు బాగా పెరిగాయి, దిగుమతులు పడిపోయాయి. మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ పరికరాలు, మిస్సీలు, వెపన్స్, రాకెట్లకు ప్రపంచ వ్యాప్తంగా…
ఈ ఏడాది రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు పెరిగాయని డీజీపీ రవి గుప్తా వెల్లడిం చారు. డిజిపి కార్యాల యంలో ఆయన నేడు 2023 రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైబర్ నేరాలు,…